Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత తర్వాత త్రిష.. వారంలోపే 30లక్షల ఫాలోవర్స్‌తో ట్విట్టర్ రికార్డు..

సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే 3 మిలియన్ ఫాలోవర్లను సంపాదించిన తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్‌గా సమంత రికార్డు సృష్టించింది. ప్రస్తుతం మరో సౌత్ స్టార్ హీరోయిన్ ఈ ఘనత అందుకుం

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (12:53 IST)
సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే 3 మిలియన్ ఫాలోవర్లను సంపాదించిన తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్‌గా సమంత  రికార్డు సృష్టించింది. ప్రస్తుతం మరో సౌత్ స్టార్ హీరోయిన్ ఈ ఘనత అందుకుంది. ఆమే.. చెన్నై బ్యూటీ త్రిష కృష్ణన్. సమంత 3 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టినప్పటికీ 2.9 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్న త్రిష వారం లోపే.. 30 లక్షల మార్కును అందుకుంది.
 
అయితే సమంత 2012లో ట్విట్టర్లోకి అడుగుపెట్టి.. త్రిష కంటే ముందు 3 మిలియన్ క్లబ్బులో చేరగా.. ఆమె కంటే ముందు 2009లో ట్విట్టర్లో జాయిన్ అయిన త్రిష తన కంటే ఆలస్యంగా రికార్డును సొంతం చేసుకుంది. 
 
ఐతే సమంతతో పోలిక పెట్టకుండా చూస్తే త్రిష సాధించింది గ్రేట్ అచీవ్మెంటే. సౌత్ ఇండియాలో 3 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టిన ఫిలిం సెలబ్రెటీ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రమే. ఆయన ఫాలోవర్ల సంఖ్య 3.3 మిలియన్లను దాటింది. మహేష్ బాబు.ఫాలోవర్ల సంఖ్య 2.6 మిలియన్లుండగా.. రాజమౌళి ఫాలోవర్లు 2.5 మిలియన్ల మార్కుకు చేరువలో ఉన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అంజనాదేవికి అస్వస్థత .. కేబినెట్ మీటింగ్ నుంచి అర్థాంతరంగా పవన్ నిష్క్రమణ

Father: కన్నతండ్రే కూతురిపై అత్యాచారయత్నం.. తాగిన మైకంలో శరీర భాగాలు తాకుతూ?

ఆన్‌లైన్‌లో నూడిల్స్ సూప్ ఆర్డర్‌ చేస్తే మొబైల్ ఫోన్ వచ్చింది...

TDP Alliance: టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం 20 సంవత్సరాలు అధికారంలో వుంటుంది - పవన్

Asteroid: 2032లో ఒక పెద్ద గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టవచ్చు: శాస్త్రవేత్తల హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments