Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్-2లో ఎన్టీఆర్ సరసన ఎవరు..? ఆ ఇద్దరి మధ్య పోటీ?

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (11:05 IST)
వార్-2లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ సుందరి అలియా భట్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మరో నాయికగా కియారా అద్వానీని ఎంపిక చేశారనే వార్త తాజాగా తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరు హీరోయిన్లలో ఏ హీరో సరసన ఎవరు చేయనున్నారనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. 
 
హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన 'వార్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా 'వార్ 2' రూపొందుతోంది. 
 
హృతిక్ రోషన్ పై కొన్ని కీలకమైన సీన్స్‌ను అయాన్ ముఖర్జీ చిత్రీకరిస్తున్నాడు. 'దేవర' తరువాత ఈ సినిమా షూటింగులో ఎన్టీఆర్ జాయినవుతాడని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

వాట్సాప్ గవర్నెన్స్‌లో వెయ్యికి పైగా సేవలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

వేసవి స్పెషల్ : చర్లపల్లి - తిరుపతికి ప్రత్యేక రైళ్లు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments