Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిఎం కొడుకును డైరెక్ట్ చేయ‌నున్న నితిన్ డైరెక్ట‌ర్..!

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (20:17 IST)
సిఎం కొడుకును డైరెక్ట్ చేయ‌నున్న నితిన్ డైరెక్ట‌ర్ అన‌గానే ఎవ‌రా డైరెక్ట‌ర్ అని ఆలోచిస్తున్నారా..? గుండెజారీ గ‌ల్లంత‌య్యిందే సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజ‌య్ కుమార్ కొండ‌. ఈ మూవీ త‌ర్వాత అక్కినేని నాగ చైత‌న్య‌తో ఒక లైలా కోసం చిత్రాన్ని తెర‌కెక్కించాడు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన నిర్మించిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని అందించింది. ఈ సినిమా త‌ర్వాత గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సీక్వెల్ తీయాల‌ని ట్రై చేసాడు కానీ వ‌ర్క‌వుట్ కాలేదు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... విజ‌య్ కుమార్ కొండ క‌న్న‌డ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి త‌న‌యుడు నిఖిల్ కుమార‌స్వామిని డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందే ఈ చిత్రానికి సంబంధించ ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. డిసెంబ‌ర్ 16న ఈ చిత్రాన్ని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి... ఈ సినిమాతో నిఖిల్ కుమార‌స్వామి తెలుగులో ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments