Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

సెల్వి
బుధవారం, 26 జూన్ 2024 (19:37 IST)
బాలీవుడ్ హారర్ కామెడీ వ్యాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్‌లో నటించే అవకాశాన్ని రష్మిక మందన్న సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తొలుత సమంత ఈ సినిమాలో నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె స్థానంలో రష్మిక ఆ ఛాన్సును కైవసం చేసుకుందని బిటౌన్ వర్గాల టాక్.
 
ఈ చిత్రానికి నిర్మాత దినేష్ విజన్. ఆదిత్య సత్పోదర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణను ప్రారంభించనుంది. ప్రాజెక్ట్ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి వుంది. ఇందులో సమంత కోసం తొలుత చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 
 
యానిమల్ విజయం తర్వాత, రష్మిక చేతిలో ఛావా, సల్మాన్ ఖాన్ సికందర్ వంటి హై ప్రొఫైల్ ప్రాజెక్ట్‌లు చేస్తుండటంతో సమంతను పక్కనబెట్టి రష్మికను ఇందులో తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగులో, రష్మిక పాన్-ఇండియా చిత్రం పుష్ప 2లో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments