Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

సెల్వి
బుధవారం, 26 జూన్ 2024 (19:37 IST)
బాలీవుడ్ హారర్ కామెడీ వ్యాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్‌లో నటించే అవకాశాన్ని రష్మిక మందన్న సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తొలుత సమంత ఈ సినిమాలో నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె స్థానంలో రష్మిక ఆ ఛాన్సును కైవసం చేసుకుందని బిటౌన్ వర్గాల టాక్.
 
ఈ చిత్రానికి నిర్మాత దినేష్ విజన్. ఆదిత్య సత్పోదర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణను ప్రారంభించనుంది. ప్రాజెక్ట్ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి వుంది. ఇందులో సమంత కోసం తొలుత చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 
 
యానిమల్ విజయం తర్వాత, రష్మిక చేతిలో ఛావా, సల్మాన్ ఖాన్ సికందర్ వంటి హై ప్రొఫైల్ ప్రాజెక్ట్‌లు చేస్తుండటంతో సమంతను పక్కనబెట్టి రష్మికను ఇందులో తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగులో, రష్మిక పాన్-ఇండియా చిత్రం పుష్ప 2లో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments