Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

సెల్వి
బుధవారం, 26 జూన్ 2024 (19:37 IST)
బాలీవుడ్ హారర్ కామెడీ వ్యాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్‌లో నటించే అవకాశాన్ని రష్మిక మందన్న సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తొలుత సమంత ఈ సినిమాలో నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె స్థానంలో రష్మిక ఆ ఛాన్సును కైవసం చేసుకుందని బిటౌన్ వర్గాల టాక్.
 
ఈ చిత్రానికి నిర్మాత దినేష్ విజన్. ఆదిత్య సత్పోదర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణను ప్రారంభించనుంది. ప్రాజెక్ట్ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి వుంది. ఇందులో సమంత కోసం తొలుత చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 
 
యానిమల్ విజయం తర్వాత, రష్మిక చేతిలో ఛావా, సల్మాన్ ఖాన్ సికందర్ వంటి హై ప్రొఫైల్ ప్రాజెక్ట్‌లు చేస్తుండటంతో సమంతను పక్కనబెట్టి రష్మికను ఇందులో తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగులో, రష్మిక పాన్-ఇండియా చిత్రం పుష్ప 2లో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments