Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిషకు పెరిగిందట... ఏమి పెరిగింది..?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (21:46 IST)
ఇఫ్పుడు ఎక్కడ చూసినా దక్షిణాది అందాలభామ త్రిష మాటే.. ఆమెకు పెరిగిందట.. ఏమి పెరిగిందని ఆరా తీస్తే ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోయిందట. ఇప్పుడు తన ఫాలోవర్స్ సంఖ్య 20 లక్షలకు చేరిందని త్రిష తెలిపింది. ఆ అమ్మడు తనకు పెరిగిన సంఖ్యపై అభిమానులకు ఆమె కృతజ్ఞతలు చెప్పింది.
 
 
ఎప్పటికప్పుడు తన సినిమా విషయాలు, ఇష్టాయిష్టాలు వంటి అంశాలను ట్విట్టర్ ద్వారా అభిమానుల ముందు ఉంచుతున్న త్రిష తన ఖాతాను 2009 జులైలో ప్రారంభించింది. సహజనటుడు కమల్ హాసన్ నటించిన, రిలీజ్ కు సిద్ధంగా ఉన్న 'చీకటి రాజ్యం' చిత్రంలో ప్రస్తుతం త్రిష నటిస్తోంది. లైమ్ లైట్‌లో ఉండడానికి చేసే ప్రయత్నాలన్నమాట. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments