Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలా పాల్ అఫైర్ ఎవరితోనో తెలుసా?

దర్శకుడు విజయ్‌ని ప్రేమించి వివాహం చేసుకుని.. ఆపై సినీ కెరీర్‌ కోసం అతని నుంచి దూరమైన అమలాపాల్ ప్రస్తుతం సినీ అవకాశాలతో దూసుకెళ్తోంది. తాజాగా తిరుట్టు పయలె సెకండ్ పార్ట్‌లో అమలా పాల్ నటిస్తోంది. సుసీ

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (17:44 IST)
దర్శకుడు విజయ్‌ని ప్రేమించి వివాహం చేసుకుని.. ఆపై సినీ కెరీర్‌ కోసం అతని నుంచి దూరమైన అమలాపాల్ ప్రస్తుతం సినీ అవకాశాలతో దూసుకెళ్తోంది. తాజాగా తిరుట్టు పయలె సెకండ్ పార్ట్‌లో అమలా పాల్ నటిస్తోంది. సుసీ గణేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రసన్న, బాబీ సింహా, వివేక్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ శుక్రవారం అమలా పాల్ చేతుల మీదుగా సాయంత్రం రిలీజైంది. 
 
ఈ ట్రైలర్‌ను చూస్తే అమలా పాల్‌కు ప్రసన్నాకు ఏదో అఫైర్ ఉన్నట్లు నడుస్తోంది. దాన్ని టెక్నాలజీ సాయంతో బాబి సింహా ఫోన్ ట్రాక్ చేసి వింటాడు. ఆపై వీరిద్దరి వద్ద డబ్బులు గుంజుతాడు. ఈ ట్రాక్‌లో నడిచే ఈ ట్రైలర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బాబీ సింహా అమలా పాల్ భర్తగా నటిస్తాడని తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Indus Waters Treaty పాకిస్తాన్ పీచమణచాలంటే సింధు జల ఒప్పందం రద్దు 'అణు బాంబు'ను పేల్చాల్సిందే

24 Baby Cobras: కన్యాకుమారి.. ఓ ఇంటి బీరువా కింద 24 నాగుపాములు

బందీపొరాలో లష్కరే టాప్ కమాండర్ హతం

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments