Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఒదెల రైల్వే స్టేషన్" సీక్వెల్‌లో తమన్నా...

సెల్వి
సోమవారం, 22 జనవరి 2024 (15:23 IST)
హెబ్బా పటేల్ నటించిన, సంపత్ నంది రూపొందించిన "ఒదెల రైల్వే స్టేషన్" చిత్రం 2022లో ఆహాలో విడుదలైనప్పటి నుండి విశేషమైన ప్రజాదరణను పొందింది. ఇది భారీ విజయాన్ని చూడనప్పటికీ, ఇది ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 
 
సినిమాకు సీక్వెల్‌ను రూపొందించాలని మేకర్స్‌ని ఒత్తిడి చేస్తున్నారు. ఇందులో మిల్కీ సైరన్ తమన్నా నటించనుంది. దర్శకుడు సంపత్ నంది గతంలో తమన్నాతో కలిసి రామ్ చరణ్ "రచ్చ", రవితేజ "బెంగాల్ టైగర్", గోపీచంద్ "సీటీమార్" వంటి సినిమాలలో కలిసి పనిచేశారు. 
 
ఒదెల రైల్వే స్టేషన్ సీక్వెల్‌లో తమన్నా నటించనుండటంతో ఆ సినిమాకు హైప్ వచ్చే అవకాశం వుందని సినీ యూనిట్ భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments