Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఒదెల రైల్వే స్టేషన్" సీక్వెల్‌లో తమన్నా...

సెల్వి
సోమవారం, 22 జనవరి 2024 (15:23 IST)
హెబ్బా పటేల్ నటించిన, సంపత్ నంది రూపొందించిన "ఒదెల రైల్వే స్టేషన్" చిత్రం 2022లో ఆహాలో విడుదలైనప్పటి నుండి విశేషమైన ప్రజాదరణను పొందింది. ఇది భారీ విజయాన్ని చూడనప్పటికీ, ఇది ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 
 
సినిమాకు సీక్వెల్‌ను రూపొందించాలని మేకర్స్‌ని ఒత్తిడి చేస్తున్నారు. ఇందులో మిల్కీ సైరన్ తమన్నా నటించనుంది. దర్శకుడు సంపత్ నంది గతంలో తమన్నాతో కలిసి రామ్ చరణ్ "రచ్చ", రవితేజ "బెంగాల్ టైగర్", గోపీచంద్ "సీటీమార్" వంటి సినిమాలలో కలిసి పనిచేశారు. 
 
ఒదెల రైల్వే స్టేషన్ సీక్వెల్‌లో తమన్నా నటించనుండటంతో ఆ సినిమాకు హైప్ వచ్చే అవకాశం వుందని సినీ యూనిట్ భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments