Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి 'మగధీర'ను కాపీ కొట్టేశారా...? ఎంఎస్ ధోనీ హీరో సినిమా కష్టాలు...

ఎంఎస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీతో పాపులర్ అయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతి సనన్ నటించిన తాజా చిత్రం రాబ్తా కష్టాల్లో పడినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం అచ్చం రాజమౌళి తెరకెక్కించిన మగధీర చిత్రాన్ని పోలి వున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాంచరణ్-కాజల్ అగర్

Webdunia
గురువారం, 25 మే 2017 (13:50 IST)
ఎంఎస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీతో పాపులర్ అయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతి సనన్ నటించిన తాజా చిత్రం రాబ్తా కష్టాల్లో పడినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం అచ్చం రాజమౌళి తెరకెక్కించిన మగధీర చిత్రాన్ని పోలి వున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాంచరణ్-కాజల్ అగర్వాల్ గత జన్మలో ప్రేమికులుగా నటిస్తారు. ఆ జన్మలో వాళ్లిద్దరూ సేనాధిపతి-యువరాణిగా నటించారు.
 
అలాంటి ఫార్ములాతోనే సుశాంత్ రాజ్‌పుత్ రాబ్తా తెరకెక్కినట్లు ఇటీవలి సినీ పోస్టర్లు, ట్రెయిలర్స్ చూస్తే అర్థమవుతుందనీ, అందువల్ల మగధీర చిత్ర నిర్మాతలు కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమైనట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాబ్తా చిత్రం విడుదల నిలుపుదల చేయాల్సిందిగా కోర్టులో పిటీషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైద‌రాబాద్‌లో నేష‌న‌ల్ హెచ్ఆర్‌డీ నెట్‌వ‌ర్క్ అత్యాధునిక కార్యాల‌యం

ఆ ఐదు పులులు ఎందుకు చనిపోయాయంటే...

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments