Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుఎస్‌లో 80 స్క్రీన్‌లలో విడుదల కానున్న 'సుప్రీం'

Webdunia
బుధవారం, 4 మే 2016 (10:10 IST)
''సుబ్రమణ్యం ఫర్ సేల్'' చిత్రంతో మంచి హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు "సుప్రీమ్'' చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. సాయి ధరమ్ తేజ్, అనిల్ రావి పూడి దర్శకత్వంలో మొదటిసారిగా విడుదలవుతున్న చిత్రం 'సుప్రీమ్'. ఈ చిత్ర యూనిట్ సభ్యులు ప్రొమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే యూఎస్ లో 80 స్క్రీన్స్ పై రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ చిత్రం ఇన్ని స్క్రీన్స్ పై ఓవర్సీస్‌లో రిలీజ్ కావడం ఇదే మొదటిసారి. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం‌లో సాయి ధరమ్ తేజ్ క్యాబ్ డ్రైవర్‌గా, రాశి ఖన్నా పోలీస్ పాత్రను పోషిస్తున్నారు. మిక్కీ.జే.మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే విడుదల అయిన ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్స్ కూడా భారీ రేంజ్ లో చేస్తూ దిల్ రాజు ఈ చిత్రం పై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

JanaSena: వైఎస్ఆర్సీపీకి తీవ్ర ఎదురుదెబ్బ- జేఎస్పీలో ఒంగోలు, తిరుపతి నేతలు

పాత ప్రియుడైన భర్త పాతబడిపోయాడా? కొత్త ప్రియుడు స్వర్గం చూపించాడా? కాజీపేట క్రైం స్టోరీ

శివరాత్రితో మహా కుంభమేళా ముగింపు.. స్మార్ట్‌ఫోన్‌ను మూడుసార్లు గంగానదిలో ముంచింది...

బూతులకు వైసిపి పర్యాయపదం, తట్టుకున్న సీఎం చంద్రబాబుకి హ్యాట్సాఫ్: డిప్యూటీ సీఎం పవన్

Purandeswari: జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడి ఉండాలి.. పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

తర్వాతి కథనం
Show comments