Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసు నమోదయ్యాక శ్రీరెడ్డి ఫోన్ స్విచాఫ్? అరెస్ట్ కోసం పోలీసులు గాలింపు?

ఐవీఆర్
సోమవారం, 22 జులై 2024 (21:23 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పైన అసభ్య పదజాలం ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో దూషణలకు పాల్పడుతున్న సినీ నటి శ్రీరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజు యాదవ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమెపై కర్నూలు 3 టౌన్ పోలీసు స్టేషనులో కేసు పెట్టిన దగ్గర్నుంచి సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పోస్టులు చేయడంలేదు. అంతకుముందే... ఇపుడున్న టెక్నాలజీతో పోలీసులు తనను అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదని శ్రీరెడ్డి చెప్పింది.
 
కేసు పెట్టిన రాజు యాదవ్ మాట్లాడుతూ... శ్రీరెడ్డి విషపు పురుగు. ఇలాంటివారు సమాజంలో వుండకూడదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారిని సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్లు దారుణ పదజాలాన్ని ఉపయోగిస్తూ దుర్భాషలాడుతున్నట్లు చెప్పారు. ఇలాంటి వ్యక్తిని ఎంతమాత్రం వదిలిపెట్టకూడదని అన్నారు. సభ్యసమాజం ఏమనుకుంటుందో అనేది కూడా ఇలాంటివారికి వుండదనీ, అందువల్ల ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరినట్లు రాజు యాదవ్ చెప్పారు.
 
ఈ నేపధ్యంలో పోలీసులు శ్రీరెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఆమె ఎక్కడ వున్నదో ట్రేస్ చేయడం సుళువు అవుతుందన్న భయంతో శ్రీరెడ్డి ప్రస్తుతం ఫోన్ స్విచాఫ్ చేసుకున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments