Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ-శంకర్ సినిమాలో ఎస్‌జే సూర్య.. సీఎం తనయుడిగా...?

Webdunia
శుక్రవారం, 22 జులై 2022 (22:17 IST)
మెగా హీరో రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ వస్తోన్న సినిమాలో ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారని గతంలోనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. 
 
తాజాగా వార్తకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. ఎస్‌జే సూర్య ఈ సినిమాలో సీఎం కొడుకు పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర నెగిటివ్ షేడ్స్‌తో ఉంటుందని సమాచారం. 
 
కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. గత కొన్నేళ్లుగా శంకర్ ఖాతాలో సరైన హిట్ లేదు. రోబో సినిమా తర్వాత చెర్రీతో చేసే సినిమా హిట్‌గా నిలుస్తుందని టాక్ వస్తోంది. 2023 సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.  
 
ఇకపోతే.. చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్‌లన్నీ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్‌లో తెరకెక్కనున్నాయి. ఈ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా చరణ్ రేంజ్ పెరగడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments