ఆ జోకర్... అధికారాన్ని తప్పుడుదారిలో ఉపయోగిస్తున్నాడు : 'శంకరాభరణం' తులసి

మూవీ ఆర్టీస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజాపై 'శంకరాభరణం'లో నటించిన సీనియర్ నటి తులసి సంచలన ఆరోపణలు చేశారు. శివాజీ రాజాను ఓ జోకర్‌గా ఆమె అభివర్ణించారు.

Webdunia
గురువారం, 6 జులై 2017 (14:46 IST)
మూవీ ఆర్టీస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజాపై 'శంకరాభరణం'లో నటించిన సీనియర్ నటి తులసి సంచలన ఆరోపణలు చేశారు. శివాజీ రాజాను ఓ జోకర్‌గా ఆమె అభివర్ణించారు. 
 
దర్శకుడు కె.విశ్వనాథ్‌ను ఆమె గురువుగా ఆరాధిస్తారు. అందుకే ఆయన తీసిన చిత్రం 'శంకరాభరణం' పేరిట ప్రతియేటా ఉత్తమ నటన కనబరిచిన వారికి అవార్డులు ఇస్తుంటారు. ఈ యేడాది కూడా ఈ అవార్డుల పంపిణీ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. 
 
ఈ అవార్డుల కార్యక్రమానికి పలువురు సెలెబ్రిటీలను ఆమె ఆహ్వానించగా, వారిలో చాలా మంది గైర్హాజరయ్యారు. దీనిపై తులసి స్పందిస్తూ... తను తలపెట్టిన ఓ అవార్డుల కార్యక్రమానికి యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ను రానీకుండా చేసింది శివాజీరాజా ఆరోపించారు. 
 
'ఆ వేడుకకు సెలబ్రిటీలు రాకపోవడం వెనుక శివాజీరాజా హస్తం ఉంది. "మా" అధ్యక్షుడిగా శివాజీరాజా తన అధికారాన్ని తప్పుడు దారిలో వినియోగిస్తున్నాడు. అతనో జోకర్‌. వేరే వ్యక్తితో కలిసి అతను నా అవార్డుల వేడుకకు అతిథులు రాకుండా అడ్డుకున్నాడని ట్విట్టర్‌ ద్వారా ఆమె ఆరోపించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏలూరులో దారుణం: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి యువతిపై ఇద్దరు రౌడీషీటర్లు అత్యాచారం

Somireddy: జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. సోమిరెడ్డి డిమాండ్

Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments