Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతలు అక్కడ మాత్రం పిసినారులు... సింగర్ ప్రణవి

రూ.కోట్లు ఖర్చు పెట్టి చిత్రాలను తీసే నిర్మాతలు.. గాయనీగాయకులకు పారితోషికం ఇచ్చేవిషయంలో మాత్రం పిసినారులుగా మారిపోతున్నారని సినీ గాయని ప్రణవి వాపోయారు. సినిమాల్లో పాటలు పడితే వచ్చే డబ్బులు కంటే.. టీవీ

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (15:52 IST)
రూ.కోట్లు ఖర్చు పెట్టి చిత్రాలను తీసే నిర్మాతలు.. గాయనీగాయకులకు పారితోషికం ఇచ్చేవిషయంలో మాత్రం పిసినారులుగా మారిపోతున్నారని సినీ గాయని ప్రణవి వాపోయారు. సినిమాల్లో పాటలు పడితే వచ్చే డబ్బులు కంటే.. టీవీ సీరియల్స్‌లో పాడేపాడే పాటలకే రెట్టింపు పారితోషికం ఇస్తున్నారని ఆమె పేర్కొంది. 
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ... 'ఇప్పటి సింగర్స్‌కు ఒక్కో పాటకు ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. వెయ్యి రూపాయలకు, రెండు వేలకు కూడా పాడమని అడుగుతుంటారు కొంతమంది నిర్మాతలు. అయితే ఉచితంగా పాడటానికి కూడా ఎంతో మంది సింగర్స్‌ సిద్ధంగా ఉన్నారు. సినిమాల కంటే సీరియల్స్‌, జింగిల్స్‌కు పాడినపుడే ఎక్కువ డబ్బులు వస్తాయి. సీరియల్‌కు పాడినప్పుడు రూ.30 వేలు వస్తే.. సినిమాకు పాడినపుడు రూ.ఐదు వేలే ఇస్తున్నారు. అయితే తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ‘పెళ్లిచూపులు’ సినిమాకు మాత్రం నాకు 15 వేల రూపాయలు ఇచ్చారని తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

జగన్నాథ రథయాత్రలో అపశృతి : ముగ్గురి మృతి

బీహార్‌లో మొబైల్ ఓటింగ్.. దేశంలోనే తొలిసారి..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త కళ్లలో కారం కొట్టి చంపేసిన భార్య!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments