Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతలు అక్కడ మాత్రం పిసినారులు... సింగర్ ప్రణవి

రూ.కోట్లు ఖర్చు పెట్టి చిత్రాలను తీసే నిర్మాతలు.. గాయనీగాయకులకు పారితోషికం ఇచ్చేవిషయంలో మాత్రం పిసినారులుగా మారిపోతున్నారని సినీ గాయని ప్రణవి వాపోయారు. సినిమాల్లో పాటలు పడితే వచ్చే డబ్బులు కంటే.. టీవీ

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (15:52 IST)
రూ.కోట్లు ఖర్చు పెట్టి చిత్రాలను తీసే నిర్మాతలు.. గాయనీగాయకులకు పారితోషికం ఇచ్చేవిషయంలో మాత్రం పిసినారులుగా మారిపోతున్నారని సినీ గాయని ప్రణవి వాపోయారు. సినిమాల్లో పాటలు పడితే వచ్చే డబ్బులు కంటే.. టీవీ సీరియల్స్‌లో పాడేపాడే పాటలకే రెట్టింపు పారితోషికం ఇస్తున్నారని ఆమె పేర్కొంది. 
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ... 'ఇప్పటి సింగర్స్‌కు ఒక్కో పాటకు ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. వెయ్యి రూపాయలకు, రెండు వేలకు కూడా పాడమని అడుగుతుంటారు కొంతమంది నిర్మాతలు. అయితే ఉచితంగా పాడటానికి కూడా ఎంతో మంది సింగర్స్‌ సిద్ధంగా ఉన్నారు. సినిమాల కంటే సీరియల్స్‌, జింగిల్స్‌కు పాడినపుడే ఎక్కువ డబ్బులు వస్తాయి. సీరియల్‌కు పాడినప్పుడు రూ.30 వేలు వస్తే.. సినిమాకు పాడినపుడు రూ.ఐదు వేలే ఇస్తున్నారు. అయితే తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ‘పెళ్లిచూపులు’ సినిమాకు మాత్రం నాకు 15 వేల రూపాయలు ఇచ్చారని తెలిపారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments