Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్వేతాబసు ప్రసాద్ లేటెస్ట్ ఫోటో.. నెట్టింట వైరల్

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (13:33 IST)
Swetha basu prasad
శ్వేతాబసు ప్రసాద్‌ లేటెస్ట్ ఫోటో నెట్టింట ఫోటో వైరల్ అయ్యింది. గుర్తుపట్టలేని విధంగా ఆమె లేటెస్ట్ ఫోటో ఉంది. కొత్త బంగారు లోకం సినిమాతో రంగంలోకి దిగిన శ్వేతాబసు ప్రసాద్.. అటు తరువాత 'కాస్కో' 'రైడ్' 'కలవర్ కింగ్' వంటి క్రేజీ చిత్రాల్లో నటించి క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే అటు తరువాత కొన్ని కాంట్రవర్సీలలో ఇరుక్కుని తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకుంది. 
 
దీంతో 2018లో రోహిత్ మిట్టల్‌ను పెళ్లి చేసుకుని సినిమాలను తగ్గించింది శ్వేతా బసు ప్రసాద్. కానీ ఊహించని విధంగా ఏడాది తిరగకుండానే అతనికి విడాకులు ఇచ్చేసి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments