Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్‌టిఆర్‌ ప్లాప్‌ డైరెక్టర్ పవన్ కళ్యాణ్‌కు స్టోరీ వినిపిస్తున్నాడట...

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (15:05 IST)
ఎన్‌టిఆర్‌ ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయి 'రభస'గా చేసుకున్న 'కందిరీగ' దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌కు మళ్ళీ అవకాశం వచ్చేసింది. సినిమాటోగ్రాఫర్‌గా కూడా అనుభవం వున్న ఈయన తన సినిమాలకు మాత్రం తమిళ కెమెరామెన్‌ను తీసుకుంటాడు. ఈమధ్య తన దగ్గర కథల్ని పట్టుకుని పలువురు హీరోలను కలిసినట్లు తెలిసింది. ఇందులో అగ్రహీరోలుకూడా వున్నారు. 
 
అల్లు అర్జున్‌, వెంకటేష్‌లను కలిసినా.. వారి డేట్స్‌ ఖాళీ లేకపోవడంతో తాజాగా పవన్‌ కళ్యాణ్‌ను కలిసినట్లు చెబుతున్నారు.  ఈసారి డైరెక్ట్‌ కథ కాకుండా రీమేక్‌పై దృష్టిపెట్టాడు. తమిళ 'వేదాళమ్‌' సినిమాను తెలుగులో రీమేక్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇందుకు ఈ సినిమా నిర్మాత ఏ.ఎం.రత్నం నుంచి హక్కులు కూడా పొందాడట. అయితే ఆ సినిమాకు పవన్‌ సరిగ్గా సరిపోతారని తెలుస్తోంది. తెలుగులో కనుక చేస్తే.. ప్రముఖ సంస్థ ద్వారానే పవన్‌ నిర్మాణ సంస్థలో చేసే అవకాశం లేకపోలేదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments