Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నాగార్జున గదిలో కాబోయే కోడలు సమంత... వారిద్దరేం చేస్తున్నారు?

హీరో నాగార్జున గదిలో కాబోయే కోడలు సమంత వెళ్ళింది. మన్మథుడి గదికి సమంత ఎందుకు వెళ్లిందనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. హీరో నాగార్జున తదుపరి చిత్రం 'రాజుగారి గది'లో నటించనున్నాడు. ఇందులో సమంత కూ

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (10:02 IST)
హీరో నాగార్జున గదిలో కాబోయే కోడలు సమంత వెళ్ళింది. మన్మథుడి గదికి సమంత ఎందుకు వెళ్లిందనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. హీరో నాగార్జున తదుపరి చిత్రం 'రాజుగారి గది'లో నటించనున్నాడు. ఇందులో సమంత కూడా నటించబోతుందట.
 
పివిపి సంస్థ 'రాజుగారి గది' సీక్వెల్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సీక్వెల్‌లో నాగ్ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు ఉండబోతున్నారు. ఇప్పటికే సమంత, రన్ సీరత్ కపూర్‌లని ఎంపిక చేశారు. మరో హీరోయిన్‌ని ఎంపిక చేయాల్సి ఉంది.
 
గతంలో అక్కినేని ఫ్యామిలీ ఫ్యాక్ 'మనం' నాగ్‌తో సమంత కలిసి నటించింది. ఇప్పుడు అఫిషియల్‌గా నాగ్ కోడలి హోదాలో తొలిసారి నాగ్ సినిమాలో మెరవనుంది సామ్స్. మరీ.. మామ - కోడళ్లు నటిస్తున్న రాజుగారి గది సీక్వెల్ ఏ రేంజ్‌లో హిట్ అవుతుందో వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గాం ఉగ్రదాడిలో పాక్ సైనికుడు... తేల్చిన నిఘా వర్గాలు

కాశ్మీర్‌లో యాక్టివ్ స్లీపర్ సెల్స్ : 48 గంటలు పర్యాటక ప్రాంతాలు మూసివేత

ఈ రోజు అర్థరాత్రి లోపు పాక్ పౌరులు దేశం విడిచి పోవాల్సిందే.. లేకుంటే మూడేళ్లు జైలు!!

Chicken: చికెన్‌ను కట్ చేయమన్న టీచర్.. సస్పెండ్ చేసిన యాజమాన్యం

లూప్ లైనులో ఆగివున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments