Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండితెరపై మరోమారు కనిపించనున్న బాలీవుడ్ మాజీ ప్రేమికుల జంట!

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (15:27 IST)
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌తో మరోసారి కత్రినా కైఫ్ జతకట్టనుందనే వార్త ఇపుడు బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. నాలుగు సంవత్సరాల క్రితం ''ఏక్‌ థా టైగర్''లో కలిసి నటించిన మాజీ ప్రేమ పక్షులు... మరోసారి జంటగా తెరపై కనిపించే అవకాశాలున్నాయి. 'బజరంగీ భాయ్ జాన్' దర్శకుడుతో కబీర్ ఖాన్, కండలవీరుడు సల్మాన్ కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కనుంది. 
 
కుటుంబ కథా నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా సల్మాన్ ఖాన్ ''సుల్తాన్'' సినిమా షూటింగ్ పూర్తికావడంతో త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఇందులో హీరోయిన్లుగా దీపికా పదుకోనే, కత్రినా కైఫ్‌లు నటిస్తున్నారు. రాజ్ కుమార్ సంతోషి, సూరజ్ భాటియాతో  సినిమాలు చేయడానికి సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments