Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ స్క్రీన్‌పై లవ్ స్టోరీ జంట.. నిజమేనా?

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (19:50 IST)
లవ్ స్టోరీ పెయిర్ మళ్లీ స్క్రీన్‌పై కనిపించనుంది. అవును మీరు చదువుతున్నది నిజమే. అసలు సంగతి ఏంటంటే.. అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం గీతాఆర్ట్స్‌లో ఒక సినిమా చేస్తున్నారు. చందూ మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. 
 
తాజాగా ఈ మూవీలో నటించబోయే హీరోయిన్‌ని ఎంపిక చేశారు. హీరోయిన్ ఎవరు అనేది చెప్పకుండా కేవలం ఎంట్రీని మాత్రం తెలియజేస్తూ ఒక వీడియో షేర్ చేశారు. 
 
ఆ వీడియో పోస్ట్ చూసిన నెటిజెన్స్.. ఆమె సాయిపల్లవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు. 2018లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments