Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన నటుడితో సాయిపల్లవి ప్రేమాయణం.. బాలీవుడ్ టార్గెట్ చేస్తుందా?

సెల్వి
శుక్రవారం, 26 జులై 2024 (14:30 IST)
బాలీవుడ్ న్యూస్ వెబ్‌సైట్‌లు ప్రస్తుతం దక్షిణాది నటి సాయిపల్లవిని టార్గెట్ చేస్తున్నాయి. పెళ్లయిన నటుడితో నటి సాయి పల్లవి ప్రేమాయణం నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది సాయి పల్లవికి ఇబ్బంది కలిగిస్తుంది.
 
ప్రస్తుతం రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ సరసన సాయి పల్లవి సీతగా నటించడం ఇష్టం లేని కొంతమంది బాలీవుడ్ నటీమణులు తమ పిఆర్ టీమ్‌లను ఉపయోగించి సాయిపల్లవిని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సాయిపల్లవి ఈ వ్యాఖ్యలను పెద్దగా పట్టించకోవట్లేదు.
 
అసూయ పోటీ కారణంగా ఈ గాసిప్ చక్కర్లు కొడుతున్నట్లు కనిపిస్తోంది. అలాగే సాయి పల్లవి అభిమానులు ఆమెకు మద్దతు ఇస్తున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం కంటే ఆమె నటనా ప్రతిభపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్

ముంబైలో ఘోరం.. రైలు నుంచి జారిపడి 12 మంది మృతి

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

Pawan: సింపుల్ టీ-షర్ట్, షార్ట్స్‌లో పవన్.. సెలూన్‌ ప్రారంభం.. వైకాపా ట్రోల్స్

నోరు ఉండి కూడా చెప్పరు... కిషన్ రెడ్డిపై రాజా సింగ్ విమర్శలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments