Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంజుల దర్శకత్వంలో.. సాయి పల్లవి

మహేశ్‌ బాబు సోదరి మంజుల.. నటిగా.. నిర్మాతగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. గతంలో 'షో' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. తాజాగా మరో ప్రయత్నం చేస్తుంది. ఈ సినిమాలో కథానాయకుడిగా ఆమె సందీప్‌ కిషన్‌ను ఎంచు

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (10:58 IST)
మహేశ్‌ బాబు సోదరి మంజుల.. నటిగా.. నిర్మాతగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. గతంలో 'షో' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. తాజాగా మరో ప్రయత్నం చేస్తుంది. ఈ సినిమాలో కథానాయకుడిగా ఆమె సందీప్‌ కిషన్‌ను ఎంచుకుంది. ఈ సినిమాలో కథానాయిక కోసం కొంతమంది పేర్లను పరిశీలించి, చివరికి సాయి పల్లవిని ఎంపిక చేసినట్టు సమాచారం.
 
మలయాళ 'ప్రేమమ్‌'లో మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మాయి, ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల 'ఫిదా' చిత్రంలో నటిస్తోంది. మంజుల  సినిమా కోసం సందీప్‌ కిషన్‌ కొత్త లుక్‌ కోసం ట్రై చేస్తున్నాడట. ప్రస్తుతం చేస్తోన్న 'నక్షత్రం' పూర్తి కాగానే, ఆయన ఈ సినిమా సెట్స్‌‌పైకి రానున్నాడు. జెమిని కిరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, ఫిబ్రవరిలో రెగ్యులర్‌ షూటింగును ఆరంభించనుంది.   

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments