Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంజుల దర్శకత్వంలో.. సాయి పల్లవి

మహేశ్‌ బాబు సోదరి మంజుల.. నటిగా.. నిర్మాతగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. గతంలో 'షో' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. తాజాగా మరో ప్రయత్నం చేస్తుంది. ఈ సినిమాలో కథానాయకుడిగా ఆమె సందీప్‌ కిషన్‌ను ఎంచు

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (10:58 IST)
మహేశ్‌ బాబు సోదరి మంజుల.. నటిగా.. నిర్మాతగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. గతంలో 'షో' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. తాజాగా మరో ప్రయత్నం చేస్తుంది. ఈ సినిమాలో కథానాయకుడిగా ఆమె సందీప్‌ కిషన్‌ను ఎంచుకుంది. ఈ సినిమాలో కథానాయిక కోసం కొంతమంది పేర్లను పరిశీలించి, చివరికి సాయి పల్లవిని ఎంపిక చేసినట్టు సమాచారం.
 
మలయాళ 'ప్రేమమ్‌'లో మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మాయి, ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల 'ఫిదా' చిత్రంలో నటిస్తోంది. మంజుల  సినిమా కోసం సందీప్‌ కిషన్‌ కొత్త లుక్‌ కోసం ట్రై చేస్తున్నాడట. ప్రస్తుతం చేస్తోన్న 'నక్షత్రం' పూర్తి కాగానే, ఆయన ఈ సినిమా సెట్స్‌‌పైకి రానున్నాడు. జెమిని కిరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, ఫిబ్రవరిలో రెగ్యులర్‌ షూటింగును ఆరంభించనుంది.   
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments