సాయి దుర్గా తేజ్ తో 1940 కాలంనాటి చిత్రం !

డీవీ
గురువారం, 25 ఏప్రియల్ 2024 (13:58 IST)
Sai Durga Tej!
సాయి ధరమ్ తేజ్ తన పేరును తన తల్లిపేరు మీదుగా సాయి దుర్గాతేజ్ మార్చుకున్నారు. ఆ తర్వాత ఓ భారీ సినిమాను చేయనున్నారు. ఇటీవలేవంద రోజులు ఆడిన హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డితో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయి తేజ్ హీరోగా రాకేష్ డైరెక్షన్ చెయ్యనున్నారు. 
 
ఈ మూవీ 1940 కాలంనాటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వుంటుందని సమాచారం. ఇప్పటికే తేజ్.. విరూపాక్ష సినిమా చేశాడు. థ్రిల్లర్ కథాంశం కూడా ఇందులో వుంది. కాగా,  ఈ సినిమా  జూలైలో సెట్ పైకి వెళ్ళనుంది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే హనుమాన్ సినిమా విడుదలకు మెగాస్టార్ కుటుంబం నుంచి ఆయనకు ఫుల్ సపోర్ట్ వుందని తెలిసింది. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి సాయితేజ్ ను హీరోగా సినిమా చేస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments