Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి దుర్గా తేజ్ తో 1940 కాలంనాటి చిత్రం !

డీవీ
గురువారం, 25 ఏప్రియల్ 2024 (13:58 IST)
Sai Durga Tej!
సాయి ధరమ్ తేజ్ తన పేరును తన తల్లిపేరు మీదుగా సాయి దుర్గాతేజ్ మార్చుకున్నారు. ఆ తర్వాత ఓ భారీ సినిమాను చేయనున్నారు. ఇటీవలేవంద రోజులు ఆడిన హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డితో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయి తేజ్ హీరోగా రాకేష్ డైరెక్షన్ చెయ్యనున్నారు. 
 
ఈ మూవీ 1940 కాలంనాటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వుంటుందని సమాచారం. ఇప్పటికే తేజ్.. విరూపాక్ష సినిమా చేశాడు. థ్రిల్లర్ కథాంశం కూడా ఇందులో వుంది. కాగా,  ఈ సినిమా  జూలైలో సెట్ పైకి వెళ్ళనుంది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే హనుమాన్ సినిమా విడుదలకు మెగాస్టార్ కుటుంబం నుంచి ఆయనకు ఫుల్ సపోర్ట్ వుందని తెలిసింది. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి సాయితేజ్ ను హీరోగా సినిమా చేస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments