Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి దుర్గా తేజ్ తో 1940 కాలంనాటి చిత్రం !

డీవీ
గురువారం, 25 ఏప్రియల్ 2024 (13:58 IST)
Sai Durga Tej!
సాయి ధరమ్ తేజ్ తన పేరును తన తల్లిపేరు మీదుగా సాయి దుర్గాతేజ్ మార్చుకున్నారు. ఆ తర్వాత ఓ భారీ సినిమాను చేయనున్నారు. ఇటీవలేవంద రోజులు ఆడిన హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డితో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయి తేజ్ హీరోగా రాకేష్ డైరెక్షన్ చెయ్యనున్నారు. 
 
ఈ మూవీ 1940 కాలంనాటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వుంటుందని సమాచారం. ఇప్పటికే తేజ్.. విరూపాక్ష సినిమా చేశాడు. థ్రిల్లర్ కథాంశం కూడా ఇందులో వుంది. కాగా,  ఈ సినిమా  జూలైలో సెట్ పైకి వెళ్ళనుంది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే హనుమాన్ సినిమా విడుదలకు మెగాస్టార్ కుటుంబం నుంచి ఆయనకు ఫుల్ సపోర్ట్ వుందని తెలిసింది. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి సాయితేజ్ ను హీరోగా సినిమా చేస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments