Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి దుర్గా తేజ్ తో 1940 కాలంనాటి చిత్రం !

డీవీ
గురువారం, 25 ఏప్రియల్ 2024 (13:58 IST)
Sai Durga Tej!
సాయి ధరమ్ తేజ్ తన పేరును తన తల్లిపేరు మీదుగా సాయి దుర్గాతేజ్ మార్చుకున్నారు. ఆ తర్వాత ఓ భారీ సినిమాను చేయనున్నారు. ఇటీవలేవంద రోజులు ఆడిన హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డితో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయి తేజ్ హీరోగా రాకేష్ డైరెక్షన్ చెయ్యనున్నారు. 
 
ఈ మూవీ 1940 కాలంనాటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వుంటుందని సమాచారం. ఇప్పటికే తేజ్.. విరూపాక్ష సినిమా చేశాడు. థ్రిల్లర్ కథాంశం కూడా ఇందులో వుంది. కాగా,  ఈ సినిమా  జూలైలో సెట్ పైకి వెళ్ళనుంది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే హనుమాన్ సినిమా విడుదలకు మెగాస్టార్ కుటుంబం నుంచి ఆయనకు ఫుల్ సపోర్ట్ వుందని తెలిసింది. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి సాయితేజ్ ను హీరోగా సినిమా చేస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments