Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సాహో''లుక్ ఆగస్టు 15న వచ్చేస్తుందట.. ప్రభాస్ కోసం రాజమౌళి కథ రెడీ చేశాడట..

రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుకుంటున్న 'సాహో' చిత్రం ఫస్ట్ లుక్ త్వరలో రాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆగస్టు 15న రిలీజ్ చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు

Webdunia
శనివారం, 29 జులై 2017 (16:20 IST)
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుకుంటున్న 'సాహో' చిత్రం ఫస్ట్ లుక్ త్వరలో రాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆగస్టు 15న రిలీజ్ చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. దాదాపు రూ.150కోట్ల బడ్జెట్‌‍తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా షూటింగులో ప్రభాస్ ఇంకా పాల్గొనలేదు. అయితే ఆయన లుక్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
తొలుత ఈ సినిమా నుంచి ఒక ప్రీ లుక్‌, టీజర్‌ను వదిలారు. ఆ తర్వాత ఎలాంటి లుక్స్ విడుదల కాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అందుకే ఫ్యాన్స్ కోసం ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆగస్టు 15న విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. బాహుబలి2 తర్వాత రాజమౌళి సినిమా ఏమిటనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఈ నేపథ్యంలో ప్రభాస్ కోసం రాజమౌళి కథ రెడీ చేశారని తాజాగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రభాస్‌ కోసం పక్కా కమర్షియల్‌ కథను రెడీ చేశారట రాజమౌళి. అయితే ప్రభాస్, రాజమౌళి రేంజ్‌ను మరింత పెంచే విధంగా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ఘటన- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం-దేశం వారి వెంట నిలుస్తుంది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)

Ahmedabad Plane Crash: ఏపీ వార్షిక విజయోత్సవాలు వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments