Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మ అవార్డు తర్వాత రాజమౌళి సీన్‌ మారింది, ముంబైలో పెద్ద భవంతి ఎదురుచూస్తోందట...

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (19:53 IST)
బాహుబలి చిత్రం ఏళ్ళ తరబడి తీసినా ఆ చిత్రం విడుదల తర్వాత వచ్చిన క్రేజ్‌ అంతాఇంతా కాదు. ఏకంగా పద్మ అవార్డునే తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు సీక్వెల్‌ ప్రస్తుతం జరుగుతోంది. కాగా, బాలీవుడ్‌లోనూ ఆఫర్లు వస్తున్నా వెళ్ళకుండా.. తెలుగుపైనే శ్రద్ధ పెడుతున్నట్లు ట్వీట్లు చేసేశాడు. కానీ కరన్‌ జోహార్‌తో వున్న సంబంధాలతో బాహుబలి-2 తర్వాత హిందీ చిత్రం చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. 
 
ఇందుకు ప్రధానంగా రాజమౌళి కార్యాలయం కోసం ఆయన ముంబైలో ఓ భారీ కార్యాలయాన్ని తెరవనున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. బాంద్రాలో 14వ అంతస్తులోని ఓ భవంతిలో ఆయన కార్యలయం వుండబోతున్నదని చెబుతున్నారు. వచ్చే ఏడాదికి బాహుబలి-2 విడుదలవుతంది. 
 
అయితే.. బాహుబలి 3 కూడా వుండొచ్చు. అలా 4 కూడా తీయవచ్చు.. అంటూ చందమామ కథలుగా ఆయన బాహుబలి చిత్రాన్ని అభివర్ణించారు. సో.. ఏది ఏమైనా.. బాలీవుడ్‌కు ఆయన వెళ్ళడం ఖాయమనే వార్తలకు ఆధారాలు కన్పిస్తున్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments