Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణు సినిమా తీస్తోంది ఎవ‌రి గురించో తెలుసా?

బద్రి, జానీ సినిమాల్లో న‌టించి... ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని పెళ్లి చేసుకుని తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన హీరోయిన్ రేణు దేశాయ్. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో విడాకులు తీసుకోవ‌డం... ఇటీవల రెండో పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్ధం చేసుకోవడం తెలిసిందే. సిన

Webdunia
గురువారం, 26 జులై 2018 (14:11 IST)
బద్రి, జానీ సినిమాల్లో న‌టించి... ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని పెళ్లి చేసుకుని తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన హీరోయిన్ రేణు దేశాయ్. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో విడాకులు తీసుకోవ‌డం... ఇటీవల రెండో పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్ధం చేసుకోవడం తెలిసిందే. సినిమాలతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణు దేశాయ్‌ మళ్లీ తెలుగులోకి రీ–ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. కానీ ఈసారి మేకప్‌ వేసుకొని కాకుండా... మెగాఫోన్‌ పట్టుకోబోతుండ‌టం విశేషం.
 
2014లో డైరెక్టర్‌గా ఇష్క్‌ వాలా లవ్‌ అనే మరాఠీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత ఆ సినిమాను తెలుగులోనూ డబ్‌ చేశారు. ఇప్పుడు స్ట్రెయిట్‌ తెలుగు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ విష‌యాన్ని రేణుదేశాయ్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. రైతులకు సంబంధించిన సమస్యల మీద ఈ సినిమా ఉంటుంది. స్క్రీన్‌ప్లే వర్క్‌ కూడా కంప్లీట్‌ అయింది. ప్రస్తుతం డైలాగ్స్‌ రాస్తున్నాను. ఈ సినిమా షూటింగ్‌ వచ్చే సంక్రాంతి నుంచి స్టార్ట్‌ చేస్తాను అని తెలియ‌చేసారు. అలాగే తెలుగులో ఏ సినిమాలోను న‌టించేందుకు అంగీక‌రించ‌లేద‌ని క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments