Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌ష్మిక రాజ‌కీయాల్లో రాణిస్తుందన్న జ్యోతిష్కుడు (video)

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (15:31 IST)
Rashmika Mandanna
రష్మిక మందన్నకు న‌ట‌నారంగంలోకాకుండా రాజ‌కీయాల్లోనూ రాణిస్తుంది. ఆమెకు యోగ‌ముంది. భ‌విష్య‌త్‌లో పార్ల‌మెంట్ స‌భ్యురాలు అవుతుంద‌ని హైద‌రాబాద్‌కుచెందిన వేణు స్వామి తెలియ‌జేస్తున్నాడు. ఇత‌ను సినిమారంగంలో ప్ర‌ముఖుల‌కు జాత‌కాలు చెప్ప‌డ‌మేకాకుండా సినిమా షూటింగ్‌ల‌కు ముహూర్తాలు పెడుతుంటారు. కొన్నాళ్ళ త‌ర్వాత వాటికి దూరంగా వున్నాడు. ప్ర‌స్తుతం త‌న య్యూట్యూబ్ ఛాన‌ల్‌లో సినీరంగ ప్ర‌ముఖుల పుట్టిన‌తేదీ, జాత‌కాల‌నుబ‌ట్టి ర‌క‌ర‌కాలుగా చెబుతుంటాడు.

 
2020లో ఓ మ‌హ‌మ్మారి రోగం వ‌స్తుంద‌ని తాను చెప్పాన‌ని అప్ప‌ట్లో వీడియో విడుద‌ల చేశాడు. అలాగే స‌మంత‌ను నాగ చైతన్య పెండ్లి చేసుకోబోతున్నార‌ని తెలిసిన త‌ర్వాత వారు విడాకులు తీసుకుంటారని జోస్యం చెప్పి ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు ప్ర‌ముఖ హీరోల‌తో న‌టిస్తున్న ర‌ష్మిక తాజాగా పుష్ప‌తో ఫేమ‌స్ అయింది. ఇక ఈనెల 5న విడుద‌ల‌కాబోతున్న సీతారామంలో న‌టించింది. ఆ పాత్ర‌కు మంచి పేరు వ‌స్తుంద‌ని ర‌ష్మిక చెబుతోంది. 

 
కాగా, ఓ సంద‌ర్భంలో త‌న‌ను క‌లిసిన ర‌ష్మిక‌కు కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టితో రిలేషన్‌ షిప్‌ మానుకోమని అప్పట్లో నేను ఆమెకు సలహా ఇచ్చాను.. ఆ రిలేషన్‌షిప్‌ మానేసిన తర్వాత ఆమె నేషనల్‌ క్రష్‌గా మారిపోయింది. ఇక ఇప్పుడు ఆమె జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో చేరి ఎంపిగా మార‌నుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. మ‌రి ఇది ఎంత నిజ‌మ‌వుతుందో చూడాల్సిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments