Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్ మూవీపై కన్నేసిన చరణ్...

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (11:54 IST)
మలయాళంలో పెద్ద హిట్టైన 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని చరణ్ ఆ చిత్ర రిమేక్ హక్కులను దక్కించుకున్నాడు. మోహన్ లాల్ పాత్రలో చిరంజీవి కథానాయకుడిగా ఈ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో చరణ్ వున్నాడు. కొరటాల మూవీ తరువాత ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం చరణ్ తమిళ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
 
తమిళంలో ధనుష్ హీరోగా చేసిన 'అసురన్' దసరాకి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ధనుష్ ఖాతాలో మరో భారీ హిట్.. కేవలం హిట్ కొట్టడమే కాదు .. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. చాలా వేగంగా ఈ సినిమా అక్కడ 100 కోట్ల క్లబ్‌‌‌‌లోకి చేరిపోయింది.

ధనుశ్ నటనకు అవార్డులు దక్కడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే 'అసురన్' రీమేక్ హక్కులపై చరణ్ ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments