Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్ మూవీపై కన్నేసిన చరణ్...

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (11:54 IST)
మలయాళంలో పెద్ద హిట్టైన 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని చరణ్ ఆ చిత్ర రిమేక్ హక్కులను దక్కించుకున్నాడు. మోహన్ లాల్ పాత్రలో చిరంజీవి కథానాయకుడిగా ఈ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో చరణ్ వున్నాడు. కొరటాల మూవీ తరువాత ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం చరణ్ తమిళ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
 
తమిళంలో ధనుష్ హీరోగా చేసిన 'అసురన్' దసరాకి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ధనుష్ ఖాతాలో మరో భారీ హిట్.. కేవలం హిట్ కొట్టడమే కాదు .. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. చాలా వేగంగా ఈ సినిమా అక్కడ 100 కోట్ల క్లబ్‌‌‌‌లోకి చేరిపోయింది.

ధనుశ్ నటనకు అవార్డులు దక్కడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే 'అసురన్' రీమేక్ హక్కులపై చరణ్ ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments