Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్ పూర్తి కాకుండానే ఆ సినిమా తండ్రీకొడుకులకు కోట్లు తెచ్చిపెడుతోంది...

Webdunia
సోమవారం, 1 జులై 2019 (19:48 IST)
సైరా నరసింహారెడ్డి సినిమా కోసం మెగాస్టార్ అభిమానలు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. చిరంజీవి 151 సినిమాను భారీ బడ్జెట్‌తో ఆయన కుమారుడు రాంచరణ్ నిర్మిస్తున్నారు. మొదట్లో తక్కువ బడ్జెట్‌తోనే ప్లాన్ చేశారు కానీ దర్సకుడు సురేంద్రరెడ్డి ఒక్కొక్క సీన్‌ను రసవత్తరంగా తీస్తుండడంతో డబ్బులు భారీగానే ఖర్చు పెట్టాల్సి వచ్చింది.
 
అయితే సినిమాను దక్షిణాది రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు సిద్థమయ్యారు. కానీ మొదట్లో సినిమా హక్కులను కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చిరంజీవి, రాంచరణ్‌లు ఆలోచనలో పడిపోయారు. కానీ అదృష్టం తండ్రీకొడుకులను వరించింది. రెండురోజుల క్రితమే సినిమాకు సంబంధించి డబ్బింగ్‌ను పూర్తి చేశారు చిరంజీవి.
 
కర్ణాటక హక్కులను 35 కోట్లకు కొన్నారు. కర్ణాటకలో తెలుగు సినిమాలకు మంచి ఆదరణ ఉంది. దీంతో తండ్రీకొడుకులు ఆనందంలో ఉన్నారట. దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్రాల్లోను ఇప్పటికే హక్కులను కొనేశారు. దీంతో సినిమా షూటింగ్ పూర్తికాకుండానే డబ్బులు మొత్తం వచ్చేయడంతో ఇద్దరూ సంతోషంతో ఉన్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షం భయంకరమైన విధ్వంసం: వైష్ణోదేవి భక్తులు ఐదుగురు మృతి

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments