Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 21న గోవాలో రకుల్ ప్రీత్ సింగ్-జాకీ పెళ్లి

సెల్వి
శుక్రవారం, 19 జనవరి 2024 (21:06 IST)
బాలీవుడ్‌లో అత్యంత ఇష్టపడే జంటలలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఫిబ్రవరి 21న గోవాలో తమ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ప్రేమపక్షులు పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. ఫిబ్రవరి 19-20 తేదీలలో ఈ జంట ప్రీ-వెడ్డింగ్ వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నాయి.
 
ఈ జంట పెళ్లి తేదీని రహస్యంగా ఉంచాలనుకుంటున్నారని బిటౌన్ వర్గాల సమాచారం. డిజైనర్ల నుండి ఫోటోగ్రాఫర్ల వరకు ఎవరికీ తేదీ గురించి సమాచారం లేదు. గోవాలో పెళ్లి జరగడంతో అందరికీ బల్క్ డేట్స్ ఇచ్చారు. రకుల్ వివాహ దుస్తులను ఏస్ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments