Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసు... పూరీ వణికిపోతున్నారా? గట్టి లాయర్స్ కోసం సినీ సెలబ్రిటీలు

డ్రగ్స్ కేసులో సినీ ఇండస్ట్రీకి చెందిన మొదటి వ్యక్తిని రేపు సిట్ విచారించబోతోంది. ఆ మొదటి వ్యక్తి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. పోకిరి చిత్రంలో మాఫియాలు.. మత్తుమందులు చూపించిన పూరీ జగన్నాథ్ ఆయనే మత్తుమందు కేసులో బుక్కవడం చర్చనీయాంశంగా మారిం

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (17:31 IST)
డ్రగ్స్ కేసులో సినీ ఇండస్ట్రీకి చెందిన మొదటి వ్యక్తిని రేపు సిట్ విచారించబోతోంది. ఆ మొదటి వ్యక్తి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. పోకిరి చిత్రంలో మాఫియాలు.. మత్తుమందులు చూపించిన పూరీ జగన్నాథ్ ఆయనే మత్తుమందు కేసులో బుక్కవడం చర్చనీయాంశంగా మారింది. పూరీతో పాటు ఈ కేసులో నోటీసులు అందుకున్నవారు కూడా వరుసగా సిట్ ముందు హాజరవక తప్పని పరిస్థితి.
 
కాగా సిట్ విచారణ ఎలా వుంటుందో... ఎలాంటి ప్రశ్నలు వేస్తారో... ఒకవేళ స్లిప్పయితే వ్యవహారం అరెస్టు దాకా వెళుతుందేమోనని సినీ సెలబ్రిటీలు బిక్కచచ్చిపోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. అందుకే కేసులో గట్టిగా వాదించడానికి మంచి న్యాయవాదులను వెదుక్కునే పనిలో పడినట్లు సమాచారం.
 
ఇంకోవైపు ముమైత్ ఖాన్ బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో ఆమెకు నోటీసులు అందలేదు. అందుకే ఆమెను మాత్రం విచారణ ఎప్పుడు చేస్తామనేది తర్వాత చెపుతామని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. మొత్తమ్మీద డ్రగ్స్ కేసుతో టాలీవుడ్ ఇండస్ట్రీ వణికిపోతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments