Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్ స్టార్ సన్నీలియోన్‌ను వాడుకుంటున్న పూరీ జగన్నాథ్!

దర్శకుడు పూరి జగన్నాథ్‌ దృష్టిలో సన్నీలియోన్‌ పడింది. హీరోయిన్లను ఎలా చూపించాలో తెలిసిన ఈ దర్శకుడు కాస్త ఆలస్యంగా ఆమెపై దృష్టి సారించాడు. ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'రోగ్‌'. దీని

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (18:37 IST)
దర్శకుడు పూరి జగన్నాథ్‌ దృష్టిలో సన్నీలియోన్‌ పడింది. హీరోయిన్లను ఎలా చూపించాలో తెలిసిన ఈ దర్శకుడు కాస్త ఆలస్యంగా ఆమెపై దృష్టి సారించాడు. ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'రోగ్‌'. దీనికి పూరీ దర్శకుడు. పోస్ట్‌ ప్రొడక్షన్‌లో వున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ నెలలో రిలీజ్‌ చేయాలని దర్శ నిర్మాతలు భావిస్తుండగా ఆడియో వేడుకను బెంగుళూరులో గురువారం భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. 
 
పూరి జగన్నాథ్‌ ఎంతో నమ్మకంతో తీసిన ఈ చిత్రం మరో 'ఇడియట్‌' అవుతుందని, ఇషాన్‌‌ను స్టార్‌ హీరోని చేస్తుందని చెబుతున్న ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఈ వేడుకను గ్రాండ్‌‌గా నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ఫంక్షన్‌కు ఇంకాస్త గ్లామర్‌ టచ్‌ ఇచ్చేందుకు బాలీవుడ్‌ హీరోయిన్‌ సన్నీ లియోనీని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్లో సన్నీ లియోనీతో ప్రత్యేక డ్యాన్స్‌ షో ఏర్పాటు చేశారట. ఇందుకోసం ఆమెకు భారీ మొత్తాన్నే చెల్లించారని తెలుస్తోంది. సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఇషాన్‌ సరసన మన్నార్ చోప్రా, ఏంజెలా క్రిస్లిన్జ్కి హీరోయిన్లుగా నటించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం