Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథ్ - జూనియర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం 'నేతాజీ'

Webdunia
బుధవారం, 11 మే 2016 (12:16 IST)
సెన్సేషనల్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ''రోగ్'' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అనంతరం ఈ నెల 25వ తేదీ నుండి నందమూరి కళ్యాణ్ రామ్‌తో ఇంకో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాకుండా ''జనగణమన'' పేరుతో ప్రిన్స్ మహేష్ బాబుతో ఒక సినిమాను పూరీ ప్రకటించిన విషయం తెలిసిందే. వరుస ప్రాజెక్ట్‌లతో సతమతమవుతున్న పూరీ ఒక బాలీవుడ్ సినిమాను బిగ్ బీతో చేయాలని నిర్ణయించుకున్నాడు. 
 
దీనికి అమితాబ్ నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందట. దీని తర్వాత ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నాడట. ఆ ప్రాజెక్ట్‌కి ''నేతాజీ'' అనే టైటిల్ కూడా ఖరారు చేశారట. ఈ ప్రాజెక్ట్‌ను జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ నెల 20వ తేదీన పూరీ తెలియజేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. నేతాజీ అంటూ ప్రచారం సాగుతున్న ఈ సినిమా అసలు ఏంటి, దేశభక్తి కోణంలో ఉంటుందా మరేదైనా అనే అన్ని డౌట్లకు 20 వ తేదీ క్లారిటీ రానుంది. వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీ బీజీగా ఉన్న పూరీ ముందుగా ఏది చేస్తాడో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్-ఇజ్రాయేల్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు- ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన పుతిన్

గుడిమెట్లలో వజ్రాల వేట.. ఓ కుటుంబానికి నీలిరంగు వజ్రం

సమోసాలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య!!

హోటల్ గదిలో ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త... గోడ దూకి పారిపోయిన భార్య

భారత్ - పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపడంలో మా పాత్ర లేదు : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments