Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా చోప్రా నిర్మాతగా... భోజ్‌పురి చిత్రం

సినీ తారలు నటనలో వచ్చిన డబ్బులతో పలు వ్యాపారాలు చేయడం తెలిసిందే. సినిమాలపై అభిమానమున్న కొంతమంది మాత్రం నిర్మాతలుగా మారి కొత్తవారికి.. కొత్త కథలకు అవకాశం ఇస్తుంటారు. ఇటీవల హీరోయిన్లే నిర్మాతలుగా మారడం

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (11:11 IST)
సినీ తారలు నటనలో వచ్చిన డబ్బులతో పలు వ్యాపారాలు చేయడం తెలిసిందే. సినిమాలపై అభిమానమున్న కొంతమంది మాత్రం నిర్మాతలుగా మారి కొత్తవారికి.. కొత్త కథలకు అవకాశం ఇస్తుంటారు. ఇటీవల హీరోయిన్లే నిర్మాతలుగా మారడం చూస్తూనే ఉన్నాం. ప్రియాంక చోప్రా ఇది వరకు ప్రాంతీయ సినిమాల కోసం నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఇప్పుడు మరో ప్రొడక్షన్‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 
 
కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా భారత్‌లోని వివిధ ప్రాంతీయ భాషల్లో చిత్రాలు నిర్మించాలని అనుకుంటోందట. ఆ విధంగా పర్పుల్ పెబర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆమె ప్రస్తుతం మరాఠీలో ఓ సినిమా నిర్మిస్తోంది. రాజేశ్ మపుస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పేరు 'వెంటిలేటర్'. 
 
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించడం ఈ సినిమాకు హైలెట్‌గా మారనుందని సినీనిపుణులు అంటున్నారు. ఈ సినిమాతో పాటుగా ప్రస్తుతం పంజాబీ, భోజ్‌పురీ భాషల్లో కూడా ప్రియాంక సినిమాలు నిర్మిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

ఈపీఎఫ్‍‌వో వెర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం : కేంద్ర మంత్రి మాండవీయ

యునెస్కో రిజిస్టర్‌లో భగవద్గీత, నాట్యశాస్త్రం.. హర్షం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments