Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా చోప్రా నిర్మాతగా... భోజ్‌పురి చిత్రం

సినీ తారలు నటనలో వచ్చిన డబ్బులతో పలు వ్యాపారాలు చేయడం తెలిసిందే. సినిమాలపై అభిమానమున్న కొంతమంది మాత్రం నిర్మాతలుగా మారి కొత్తవారికి.. కొత్త కథలకు అవకాశం ఇస్తుంటారు. ఇటీవల హీరోయిన్లే నిర్మాతలుగా మారడం

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (11:11 IST)
సినీ తారలు నటనలో వచ్చిన డబ్బులతో పలు వ్యాపారాలు చేయడం తెలిసిందే. సినిమాలపై అభిమానమున్న కొంతమంది మాత్రం నిర్మాతలుగా మారి కొత్తవారికి.. కొత్త కథలకు అవకాశం ఇస్తుంటారు. ఇటీవల హీరోయిన్లే నిర్మాతలుగా మారడం చూస్తూనే ఉన్నాం. ప్రియాంక చోప్రా ఇది వరకు ప్రాంతీయ సినిమాల కోసం నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఇప్పుడు మరో ప్రొడక్షన్‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 
 
కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా భారత్‌లోని వివిధ ప్రాంతీయ భాషల్లో చిత్రాలు నిర్మించాలని అనుకుంటోందట. ఆ విధంగా పర్పుల్ పెబర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆమె ప్రస్తుతం మరాఠీలో ఓ సినిమా నిర్మిస్తోంది. రాజేశ్ మపుస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పేరు 'వెంటిలేటర్'. 
 
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించడం ఈ సినిమాకు హైలెట్‌గా మారనుందని సినీనిపుణులు అంటున్నారు. ఈ సినిమాతో పాటుగా ప్రస్తుతం పంజాబీ, భోజ్‌పురీ భాషల్లో కూడా ప్రియాంక సినిమాలు నిర్మిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments