Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా చోప్రా నిర్మాతగా... భోజ్‌పురి చిత్రం

సినీ తారలు నటనలో వచ్చిన డబ్బులతో పలు వ్యాపారాలు చేయడం తెలిసిందే. సినిమాలపై అభిమానమున్న కొంతమంది మాత్రం నిర్మాతలుగా మారి కొత్తవారికి.. కొత్త కథలకు అవకాశం ఇస్తుంటారు. ఇటీవల హీరోయిన్లే నిర్మాతలుగా మారడం

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (11:11 IST)
సినీ తారలు నటనలో వచ్చిన డబ్బులతో పలు వ్యాపారాలు చేయడం తెలిసిందే. సినిమాలపై అభిమానమున్న కొంతమంది మాత్రం నిర్మాతలుగా మారి కొత్తవారికి.. కొత్త కథలకు అవకాశం ఇస్తుంటారు. ఇటీవల హీరోయిన్లే నిర్మాతలుగా మారడం చూస్తూనే ఉన్నాం. ప్రియాంక చోప్రా ఇది వరకు ప్రాంతీయ సినిమాల కోసం నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఇప్పుడు మరో ప్రొడక్షన్‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 
 
కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా భారత్‌లోని వివిధ ప్రాంతీయ భాషల్లో చిత్రాలు నిర్మించాలని అనుకుంటోందట. ఆ విధంగా పర్పుల్ పెబర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆమె ప్రస్తుతం మరాఠీలో ఓ సినిమా నిర్మిస్తోంది. రాజేశ్ మపుస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పేరు 'వెంటిలేటర్'. 
 
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించడం ఈ సినిమాకు హైలెట్‌గా మారనుందని సినీనిపుణులు అంటున్నారు. ఈ సినిమాతో పాటుగా ప్రస్తుతం పంజాబీ, భోజ్‌పురీ భాషల్లో కూడా ప్రియాంక సినిమాలు నిర్మిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

Jagan Ganesh Pooja: కొబ్బరికాయ కొట్టడం కూడా జగన్‌కు చేతకాలేదు.. (video)

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments