Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జిల్' దర్శకుడు రాధాకృష్ణతో 'బాహుబలి' నెక్స్ట్ మూవీ

'బాహుబలి'తో జాతీయ స్టార్ అయిన ప్రభాస్ ఇపుడు... 'సాహో' సినిమాపైనే దృష్టి పెట్టారు. పక్కా ప్లానింగ్‌‌తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బహుభాషా చిత్రం కావడంతో, ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్‌ను తీసుకు

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (10:21 IST)
'బాహుబలి'తో జాతీయ స్టార్ అయిన ప్రభాస్ ఇపుడు... 'సాహో' సినిమాపైనే దృష్టి పెట్టారు. పక్కా ప్లానింగ్‌‌తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బహుభాషా చిత్రం కావడంతో, ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్‌ను తీసుకున్నారు. ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. 
 
'జిల్' దర్శకుడు రాధాకృష్ణకి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. 
 
ఒక వైపున 'సాహో' సినిమా చేస్తూనే.. ఆ తర్వాత సినిమా షూటింగులోనూ ప్రభాస్ పాల్గొననున్నట్టు సమాచారం. ఫిబ్రవరిలోగా నటీనటులు.. సాంకేతిక నిపుణుల ఎంపికతో పాటు అన్ని పనులను పూర్తి చేసుకుని రాధాకృష్ణ రెడీగా వుంటారు. 'సాహో'తో పాటు ఈ సినిమాను కూడా ప్రభాస్ పూర్తి చేయనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments