Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ తెరపై కనిపించబోతున్న ప్రభాస్-అనుష్క జంట.. ఫ్యాన్స్ ఖుషీ

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (10:02 IST)
బాహుబలి జంట ప్రభాస్, అనుష్క మళ్లీ తెరపైకి రానుంది. వీరిద్దరూ రియల్ లైఫులో కూడా ఒక్కటవ్వాలని కలలు కంటున్న ఫ్యాన్సుకు ఈ వార్త పండగ చేసుకునే లాంటిదే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటారని జోరుగా ప్రచారం సాగింది. అయితే తాము స్నేహితులమేనని.. ప్రేమా లేదు దోమా లేదంటూ అనుష్క- ప్రభాస్ తేల్చేశారు. దీంతో నిరాశకు గురైన ఫ్యాన్సుకు మళ్లీ ప్రభాస్-అనుష్క తెరపై కనిపించడం కాస్త ఊరటనిచ్చే అంశంగా మారింది. 
 
వివరాల్లోకి వెళితే.. 'బాహుబలి' చిత్రాల నిర్మాత ప్రభాస్, అనుష్కలతో ఒక భారీ బడ్జెట్ మూవీని నిర్మించబోతున్నారని ఫిలింనగర్ టాక్. ఈ చిత్రానికి ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెపుతున్నారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ... వార్త మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. లేకుంటే ఆ పని చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments