Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ బాహుబలి-దేవసేన జంటగా కొత్త చిత్రం...

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (15:25 IST)
ప్రభాస్-అనుష్క జంటగా నటిస్తున్నారంటే అభిమానుల్లో ఆనందం ఓ స్థాయికి వెళ్లిపోతుంది. మళ్లీ అదే జరుగబోతోంది. బాహుబలి చిత్రం తర్వాత పర్ఫెక్ట్ పెయిర్‌గా ముద్రపడిన ప్రభాస్-అనుష్క మళ్లీ మరో చిత్రంలో కలిసి చేసేందుకు అంగీకరించినట్లు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గుసగసలు వినిపిస్తున్నాయి.
 
జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో రొమాంటిక్ కపుల్‌గా నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఇదే చిత్రంలో పూజా హెగ్డే మరో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్-అనుష్కలపై రొమాంటిక్ సన్నివేశాలుంటాయని తెలుస్తోంది. మరి ఈ వార్త నిజమైతే అభిమానులకు పండగే. ఇప్పటికే వీళ్లద్దరూ కలిసి మిర్చి, బిల్లా, బాహుబ‌లి చిత్రాల‌లో నటించారు. బాహుబలి చిత్రం తర్వాత వీరిరువురూ పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఐతే వాటిని ఇద్దరూ ఖండించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments