Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ బాహుబలి-దేవసేన జంటగా కొత్త చిత్రం...

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (15:25 IST)
ప్రభాస్-అనుష్క జంటగా నటిస్తున్నారంటే అభిమానుల్లో ఆనందం ఓ స్థాయికి వెళ్లిపోతుంది. మళ్లీ అదే జరుగబోతోంది. బాహుబలి చిత్రం తర్వాత పర్ఫెక్ట్ పెయిర్‌గా ముద్రపడిన ప్రభాస్-అనుష్క మళ్లీ మరో చిత్రంలో కలిసి చేసేందుకు అంగీకరించినట్లు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గుసగసలు వినిపిస్తున్నాయి.
 
జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో రొమాంటిక్ కపుల్‌గా నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఇదే చిత్రంలో పూజా హెగ్డే మరో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్-అనుష్కలపై రొమాంటిక్ సన్నివేశాలుంటాయని తెలుస్తోంది. మరి ఈ వార్త నిజమైతే అభిమానులకు పండగే. ఇప్పటికే వీళ్లద్దరూ కలిసి మిర్చి, బిల్లా, బాహుబ‌లి చిత్రాల‌లో నటించారు. బాహుబలి చిత్రం తర్వాత వీరిరువురూ పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఐతే వాటిని ఇద్దరూ ఖండించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments