Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ బాహుబలి-దేవసేన జంటగా కొత్త చిత్రం...

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (15:25 IST)
ప్రభాస్-అనుష్క జంటగా నటిస్తున్నారంటే అభిమానుల్లో ఆనందం ఓ స్థాయికి వెళ్లిపోతుంది. మళ్లీ అదే జరుగబోతోంది. బాహుబలి చిత్రం తర్వాత పర్ఫెక్ట్ పెయిర్‌గా ముద్రపడిన ప్రభాస్-అనుష్క మళ్లీ మరో చిత్రంలో కలిసి చేసేందుకు అంగీకరించినట్లు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గుసగసలు వినిపిస్తున్నాయి.
 
జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో రొమాంటిక్ కపుల్‌గా నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఇదే చిత్రంలో పూజా హెగ్డే మరో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్-అనుష్కలపై రొమాంటిక్ సన్నివేశాలుంటాయని తెలుస్తోంది. మరి ఈ వార్త నిజమైతే అభిమానులకు పండగే. ఇప్పటికే వీళ్లద్దరూ కలిసి మిర్చి, బిల్లా, బాహుబ‌లి చిత్రాల‌లో నటించారు. బాహుబలి చిత్రం తర్వాత వీరిరువురూ పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఐతే వాటిని ఇద్దరూ ఖండించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments