Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ సినిమా నైజాం రైట్స్‌ అదుర్స్: బాహుబలికి తర్వాత రూ.29కోట్లకు అజ్ఞాతవాసి?

పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. సెట్స్‌పై వున్న ఈ సిని

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (14:01 IST)
పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ  బడ్జెట్ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. సెట్స్‌పై వున్న ఈ సినిమా బిజినెస్ పరంగా మంచి క్రేజ్ కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నైజామ్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నట్టుగా ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
ఇందుకోసం దిల్ రాజు రూ.29 కోట్లు చెల్లించినట్లు వార్తలొస్తున్నాయి. నైజామ్ ఏరియాలో 'బాహుబలి' తరువాత ఈ స్థాయి రేటు పలికి సినిమా ఇదేనని సమాచారం. అలాగే శాటిలైట్ హక్కులను ప్రముఖ చానెల్‌ దాదాపు రూ.20 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్‌ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ నటిస్తున్నారు. అలాగే ఖుష్బూ, ఇంద్రజ, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అజ్ఞాతవాసి అని సినీ వర్గాల్లో టాక్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో చిరుతపులి కలకలం.. దూడను చంపింది.. నివాసితుల్లో భయం భయం

ప్రియుడి మోజులో పడి భర్తను, 22 ఏళ్ల కుమార్తెను చంపిన మహిళ

Viral Video: ఏడేళ్ల క్రితం కనిపించకుండా పోయాడు.. వైరల్ రీల్స్‌తో దొరికిపోయాడు..

2.0 రప్ప రప్ప డైలాగ్- ఎరుపు రంగులో, గొడ్డలి గుర్తుతో రాశారు - వీడియో వైరల్

Kavitha: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన కేసీఆర్.. కలిసొస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments