Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసాని కృష్ణమురళి ఆంధ్రలో ఫిల్మ్‌నగర్‌కు ప్లాన్

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (13:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోసాని కృష్ణమురళి ఫిల్మ్ నగర్‌కు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే తన ప్లాన్ సిద్ధం చేసుకున్నారట. 2019 సార్వత్రిక ఎన్నికలలో, అతను వైయస్ఆర్సిపికి మద్దతు ఇచ్చారు. అంతేకాదు ఆంధ్ర ప్రాంతంలో ప్రచారం చేశారు.
 
వైయస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎపిలో ఏర్పడటంతో, పోసాని ముఖ్యమంత్రిని కలవాలని యోచిస్తున్నారు. సీనియర్ నటుడు ఆంధ్రాలో ఫిల్మ్ స్టూడియోను స్థాపించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని, రాబోయే కొద్ది వారాల్లో ఇదే అంశంపై చర్చించడానికి జగన్‌ను కలవబోతున్నారని సమాచారం. మరి, పోసాని ఆలోచనకు సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

భార్య వేధిస్తోంది.. పోలీసులు పట్టించుకోవడం లేదు : టెక్కీ ఆత్మహత్య

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments