Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంద్రాలో రూ.45కోట్ల కొత్త ఇల్లు కొనుగోలు చేసిన పూజా హేగ్డే

సెల్వి
శనివారం, 13 ఏప్రియల్ 2024 (11:30 IST)
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్‌తో కలిసి త్వరలో రాబోయే చిత్రం దేవాలో కనిపించనున్న నటి పూజా హెగ్డే తన కొత్త ఇంట్లోకి మారనుంది. సముద్రానికి సమీపంలో బాంద్రాలో పూజా హెగ్డే ఇల్లు కొనుగోలు చేసింది. 4,000 చదరపు అడుగుల ఈ ఆస్తి విలువ రూ. 45 కోట్లు.
 
ఈ ఫ్లాట్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉంది. ఈ ఆస్తిని కొనుగోలు చేసేందుకు ముందు పూజ గోవాకు వెకేషన్‌కు వెళ్లింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 26.6 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న పూజా హెగ్డే.. ఇటీవల మేకప్ లేని గోవా ఎండలో విహరిస్తున్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే దేవా, సంకితో పాటు మూడు ప్రధాన దక్షిణ భారత ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments