Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె మాయలో పడిపోయిన 'మాటల మాంత్రికుడు'.. మళ్లీ మరో ఛాన్స్

Webdunia
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (13:32 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు పేరుంది. ఈయన తీసే చిత్రాల్లో ఒక హీరోయిన్‌కు వరుసగా అవకాశాలు ఇస్తుంటారు. గతంలో ఇలియానాతో రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్.. సమంతతో మూడు సినిమాలు చేశారు. పూజాతో ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. మూడో సినిమా ఛాన్స్ కూడా ఈమెకు ఇవ్వనున్నట్టు సమాచారం. 
 
గతంలో 'అరవింద సమేత' చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్‌ను పూజా హెగ్డే కొట్టేసింది. ఆ తర్వాత తాజాగా వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటించింది. ఈ చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం. ఇపుడు కొత్తగా తీయబోయే చిత్రానికి కూడా పూజానే ఎంపిక చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. 
 
త్వరలో ఎన్టీయార్‌తో చేయబోతున్న సినిమాలోనూ పూజనే తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. పూజ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గత రెండు సినిమాలు విజయవంతమయ్యాయి. అందుకే సెంటిమెంట్‌గా మూడో సినిమాలోనూ పూజనే నాయికగా ఎంచుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. మరోవైపు రష్మిక పేరు కూడా వినిపిస్తోంది. మరి, ఈ సినిమాలో ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments