Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవారా సీక్వెల్‌లో కార్తీతో రొమాన్స్ చేయనున్న బీస్ట్ హీరోయిన్?

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (12:22 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం ఊపిరి ఫేమ్ కార్తీతో రొమాన్స్ చేయనుంది. ఆవారా సీక్వెల్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. ఆవారాలో తెల్లపిల్ల తమన్నా, కార్తీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. 
 
ఇదే తరహాలో ఆవారా సీక్వెల్‌లోనూ పూజా హెగ్డే- కార్తీల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. 2010లో వచ్చిన ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి లింగుస్వామి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే పూజా హెగ్డేను సంప్రదించినట్లు కోలీవుడ్ టాక్. 
 
కార్తీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వస్తుందని తెలుస్తోంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే 'బీస్ట్' తరువాత పూజా హెగ్డే చేసే సినిమా ఇదే అవుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగులో మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న సినిమాలో పూజా హెగ్డే నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments