Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు హీరోయిన్ల సరసన రీ-ఎంట్రీ ఇవ్వనున్న పవర్ స్టార్.. కథేంటో తెలుసా?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (18:19 IST)
ప్రస్తుతం రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. సినిమాల విషయాన్ని ఆయన పూర్తిగా పక్కనబెట్టేశారు. ఎపిలో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ రైతుల కష్టాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎపిలోని అన్ని జిల్లాల్లో పర్యటనలను కొనసాగిస్తున్నారు.
 
అయితే పవన్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఖాయమన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హిందీలో భారీ విజయాన్ని సాధించిన పింక్ సినిమాను రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారట. శ్రీదేవి భర్త బోనీకపూర్, ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌లు కలిసి ఈ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా అయిపోయాయట.
 
అయితే మొదట్లో పింక్ సినిమాలో తాను నటించడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పినా ఆ తరువాత తన నిర్ణయాన్ని మాత్రం మార్చేసుకున్నారట. జనవరి 15వ తేదీ పైన ఈ సినిమా సెట్స్ పైకి వెళుతున్నట్లు ఆ సినిమా యూనిట్ సభ్యులే బహిరంగంగా చెప్పేస్తున్నారు. 
 
ఇక ఆ సినిమాలో నివేదా థామస్, సమంతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ సరసన నటించిన సమంత మరోసారి ఆయనతో కలిసి నటించబోతోంది. ఈ సినిమాపై పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనానే ఉందట. శ్రీరామ్ సినిమాకు దర్సకత్వం వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments