ఇద్దరు హీరోయిన్ల సరసన రీ-ఎంట్రీ ఇవ్వనున్న పవర్ స్టార్.. కథేంటో తెలుసా?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (18:19 IST)
ప్రస్తుతం రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. సినిమాల విషయాన్ని ఆయన పూర్తిగా పక్కనబెట్టేశారు. ఎపిలో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ రైతుల కష్టాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎపిలోని అన్ని జిల్లాల్లో పర్యటనలను కొనసాగిస్తున్నారు.
 
అయితే పవన్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఖాయమన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హిందీలో భారీ విజయాన్ని సాధించిన పింక్ సినిమాను రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారట. శ్రీదేవి భర్త బోనీకపూర్, ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌లు కలిసి ఈ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా అయిపోయాయట.
 
అయితే మొదట్లో పింక్ సినిమాలో తాను నటించడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పినా ఆ తరువాత తన నిర్ణయాన్ని మాత్రం మార్చేసుకున్నారట. జనవరి 15వ తేదీ పైన ఈ సినిమా సెట్స్ పైకి వెళుతున్నట్లు ఆ సినిమా యూనిట్ సభ్యులే బహిరంగంగా చెప్పేస్తున్నారు. 
 
ఇక ఆ సినిమాలో నివేదా థామస్, సమంతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ సరసన నటించిన సమంత మరోసారి ఆయనతో కలిసి నటించబోతోంది. ఈ సినిమాపై పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనానే ఉందట. శ్రీరామ్ సినిమాకు దర్సకత్వం వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

శ్రీవారి ప్రసాదం ధర పెంపు? క్లారిటీ ఇచ్చిన తితిదే చైర్మన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments