Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు హీరోయిన్ల సరసన రీ-ఎంట్రీ ఇవ్వనున్న పవర్ స్టార్.. కథేంటో తెలుసా?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (18:19 IST)
ప్రస్తుతం రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. సినిమాల విషయాన్ని ఆయన పూర్తిగా పక్కనబెట్టేశారు. ఎపిలో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ రైతుల కష్టాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎపిలోని అన్ని జిల్లాల్లో పర్యటనలను కొనసాగిస్తున్నారు.
 
అయితే పవన్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఖాయమన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హిందీలో భారీ విజయాన్ని సాధించిన పింక్ సినిమాను రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారట. శ్రీదేవి భర్త బోనీకపూర్, ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌లు కలిసి ఈ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా అయిపోయాయట.
 
అయితే మొదట్లో పింక్ సినిమాలో తాను నటించడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పినా ఆ తరువాత తన నిర్ణయాన్ని మాత్రం మార్చేసుకున్నారట. జనవరి 15వ తేదీ పైన ఈ సినిమా సెట్స్ పైకి వెళుతున్నట్లు ఆ సినిమా యూనిట్ సభ్యులే బహిరంగంగా చెప్పేస్తున్నారు. 
 
ఇక ఆ సినిమాలో నివేదా థామస్, సమంతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ సరసన నటించిన సమంత మరోసారి ఆయనతో కలిసి నటించబోతోంది. ఈ సినిమాపై పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనానే ఉందట. శ్రీరామ్ సినిమాకు దర్సకత్వం వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments