Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సన్నాఫ్ సత్యమూర్తి' ఆడియో... పవన్ కళ్యాణ్, మహేష్ వస్తారా...?

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (18:24 IST)
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి' స్పెయిన్ లో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఇండస్ట్రీ వర్గాల తాజా సమాచారాన్ని బట్టి ఈ చిత్ర ఆడియోను మార్చి 8న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారనీ, ఈ ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు అటెండ్ అవుతారని అనుకుంటున్నారు. కాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన సమంత నటిస్తోంది.
 
ఇంకా ఆదాశర్మ, నిత్యామీనన్ నటిస్తుండగా, రాజేంద్రప్రసాద్, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా గతంలో బన్ని-త్రివిక్రమ్-దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి ఆడియో పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు అదే నిర్మాత కాంబినేషన్‌లో వీరు ముగ్గురి కలయికలో వస్తున్న సినిమా కావడంతో సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఆడియోతో పాటు సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments