Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవకాశాలు వస్తాయో లేవో.. పారితోషికం పెంచేసిన పవిత్ర లోకేష్?

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (14:25 IST)
ప్రముఖ నటులు నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారంపై టాలీవుడ్‌లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. తాజాగా పవిత్ర రెమ్యూనరేషన్ విషయంలో పాపులర్ అయ్యింది. పవిత్ర లోకేష్ కన్నడ నటి అయినా.. తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 
 
ప్రముఖ హీరోల సినిమాల్లో తల్లిగా నటించి పేరు సంపాదించుకుంది. తెలుగులో ఆమెకు డిమాండ్ కూడా బాగానే పెరిగింది. ఇక ఇటీవల శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో కూడా.. ఈమె నరేష్ ఇద్దరూ కలిసి నటించడంతో.. వీరిద్దరి సన్నివేశం థియేటర్లలో వచ్చినప్పుడు ఈలలు గోలలు చేశారు సినీ ప్రేక్షకులు.
 
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పారితోషకం కూడా భారీగా పెంచేసింది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. పవిత్ర లోకేష్ పారితోషకం విషయానికి వస్తే.. గత కొన్ని రోజుల క్రితం వరకు ఆమె రోజుకు 60 వేల రూపాయలను మాత్రమే పారితోషికంగా తీసుకునేది.
 
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె ఏకంగా లక్షల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తుందని సమాచారం. ఒక్కో సినిమాకు లక్ష రూపాయలు రోజుకు పారితోషకం డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. నరేష్ వ్యవహారంతో సినీ అవకాశాలు వస్తాయో లేవో.. అందుకే వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలని భారీ పారితోషికం డిమాండ్ చేస్తుందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మూర్ఖులను అంత తేలిగ్గా తీసుకోవద్దు - హనీమూన్ మర్డర్‌పై కంగనా

"అతన్ని చంపేయండి" అంటూ భర్తను హంతకులకు అప్పగించిన భార్య...

వయసు 25 ఏళ్లే, నిలబడివాడు నిలబడినట్లే గుండెపోటుతో హఠన్మరణం (video)

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments