Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిపురుష్‌కు ఓటీటీ క‌ళ్ళుజిగేల్ చేసే ఆఫ‌ర్‌

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (16:25 IST)
Adipurush twitter
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా మారిపోయాక ఓటీటీ సంస్థ‌లు కోట్ల‌ను పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఒక‌ప్పుడు శాటిలైట్ వ‌ర‌కు ప‌రిమితం కావ‌డంతో అంత రేటు వ‌చ్చేదికాదు. ఇప్పుడు వ‌ర‌ల్డ్ మొత్తం చూసేలా ఓటీటీ అనేది కొత్త బిజినెస్ రావ‌డంతో ఆ దిశ‌గా నిర్మాత‌లు సినిమాలు తీస్తున్నారు.
 
తాజాగా ప్ర‌భాస్ న‌టిస్తున్న ఆదిపురుష్‌కు భారీ రేటుతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ ముందుకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో దీనిపై భారీ క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. సాహో, రాదే శ్యామ్ చిత్రాలు ప్ర‌భాస్‌నుంచి వ‌చ్చినా పెద్దగా ఆడ‌లేదు. కానీ ఆయ‌న రేటు మాత్రం పెరిగిపోతుంది. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో కృతి స‌న‌న్‌, సైఫ్ అలీఖాన్‌తోపాటు ప‌లువున‌టిస్తున్నారు.
 
తాజా స‌మాచారం మేర‌కు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాను 250 కోట్ల‌కు హ‌క్కులు కొనుగోలు చేసింద‌ని తెలుస్తోంది. ఇందులో ప‌లుర‌కాల భాష‌ల‌కు చెందిన హక్కులు కూడా వుంటాయి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా పుణ్య‌మా అని పెద్ద హీరోల చిత్రాలు బిజినెస్ చేయ‌డం ఓటీటీ వ‌ల్ల నిర్మాత‌ల‌కు ఊర‌ట‌గా వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments