Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ ఓ నిర్ణయానికి వచ్చేశారట.. ఏం జరుగుతుందో ఏమో?

Webdunia
బుధవారం, 17 సెప్టెంబరు 2014 (12:58 IST)
ఇదేంటి అనుకుంటున్నారా? ఎన్టీఆర్ తీసుకున్న తాజా నిర్ణయం టాలీవుడ్‌లో పెద్ద సంచలనమైంది. ఇటీవల ఆయన నటించిన 'రభస' సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో ఎన్టీఆర్ ఓ మంచి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 
 
ఇందులోభాగంగా.. ముందుగా తన పారితోషికాన్ని బాగా తగ్గించుకున్నాడట. అలాగే, తన నిర్మాతలను పిలిచి కథానాయికలకు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టవద్దని చెప్పినట్టు సమాచారం. ఇక చిత్ర నిర్మాణం పరంగా కూడా ఖర్చును కంట్రోల్ చేయమని చెప్పాడట.
 
తన తాజా నిర్ణయాలను ప్రస్తుతం తాను చేస్తున్న బండ్ల గణేష్ సినిమా నుంచే ఆచరణలో పెడుతున్నట్టు సినీ వర్గాల్లో టాక్. అయితే, దీనిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. ఒకవేళ ఇదే నిజమైతే కనుక ఎన్టీఆర్ అభినందనీయుడే!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments