బడ్జెట్ రూ.15 కోట్లు.. కలెక్షన్లు రూ.25 కోట్లు... ఆ హీరో - దర్శకుడికి వాటాల్లో లాభాలు!

సుదీర్ఘకాలం తర్వాత సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు తేజ. దగ్గుబాటి రానా హీరోగా తేజ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన చిత్రం "నేనే రాజు నేనే మంత్రి". ఈ చిత్ర నిర్మాణానికి అయిన మొత్తం బడ్జెట్ రూ

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2017 (13:56 IST)
సుదీర్ఘకాలం తర్వాత సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు తేజ. దగ్గుబాటి రానా హీరోగా తేజ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన చిత్రం "నేనే రాజు నేనే మంత్రి". ఈ చిత్ర నిర్మాణానికి అయిన మొత్తం బడ్జెట్ రూ.16 కోట్లు. కానీ, ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో మంచి మార్కులు కొట్టేయడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించింది.
 
ముఖ్యంగా, కథా.. కథనాలతో పాటు రానా పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. దాంతో విడుదలైన అన్ని ప్రాంతాల్లోను ఈ సినిమా విజయవిహారం చేసేసింది. అంచనాలకి మించి భారీ వసూళ్లను రాబట్టేసింది.
 
దాంతో ఈ సినిమాకి ఇప్పటికే రూ.25 కోట్ల వరకూ లాభాలు వచ్చాయని తెలుస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం లాభాల్లో వాటాగా దర్శకుడు తేజకు.. హీరో రానాకు చెరో రూ.5 కోట్లు వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు. 
 
లాభాల్లో వాటా సంగతి అటుంచితే తేజ .. రానాల కెరియర్లో ఒక వైవిధ్యభరితమైన చిత్రంగా 'నేనే రాజు నేనే మంత్రి' నిలిచిపోయిందనే విషయం ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్ నటించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ అభివృద్ధి అదుర్స్.. క్యూ2లో రాష్ట్రం జీఎస్డీపీలో 11.28 శాతం పెరుగుదల.. చంద్రబాబు

Jagan: జగన్ కడప బిడ్డా లేక కర్ణాటక బిడ్డా: రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి ప్రశ్న

పూర్వోదయ పథకం కింద రూ.40,000 కోట్ల ప్రాజెక్టులు.. ప్రతిపాదనలతో సిద్ధం కండి..

తెలంగాణాకు పెట్టుబడుల వరద : రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో రూ.5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్

అయ్యప్ప భక్తులూ తస్మాత్ జాగ్రత్త... ఆ జలపాతం వద్ద వన్యమృగాల ముప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

తర్వాతి కథనం
Show comments