Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

డీవీ
గురువారం, 19 డిశెంబరు 2024 (11:24 IST)
Neha Shetty
డీజీ టిల్లు తో వెలుగులోకి వచ్చిన నేహాశెట్టి  ఆతర్వాత సీక్వెల్ టిల్లు స్క్వేర్ లో చేసింది. మరలా అదే హీరో విశ్వక్ సేన్ తో గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలోనూ నటించింది. ఇప్పుడు అమ్మడుకు మంచి ఛాన్స్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీలో చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఐటెంసాంగ్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్పెషల్ సాంగ్ ను షూట్ చేస్తున్నారట.
 
బ్యాంకాక్ లో సాంగ్ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా షూట్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం ప్యాచ్ వర్క్ కూడా కొనసాగుతుంది. ప్రియాంక మోహన్ నాయికగా నటిస్తుండగా, శ్రియారెడ్డి, ఇమ్రాన్ షహ్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు పూర్తి చేయాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

తెలంగాణాలో భారీ వర్షం... ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్

అమెరికాలో రోడ్డు ప్రమాదం - హైదరాబాద్ విద్యార్థిని దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లయింగ్ ఐసీయూ ఎయిర్ అంబులెన్స్‌ను ప్రారంభించాలని ICATT ప్రతిపాదన

శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళుతున్నారా? అయితే, ఇది ఉండాల్సిందే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

తర్వాతి కథనం
Show comments