Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార దెబ్బతో గుడ్లు తేలేసిన ప్రొడ్యూసర్, ఏమైంది? (video)

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (16:20 IST)
నయనతార.. ఎవ్వరి మాటా వినదు. ఆమె రూటే సెపరేటు. కాల్షీట్లు ఇస్తుంది. ఇచ్చినంతవరకే నటిస్తుంది. ఆ తర్వాత సినిమా ప్రమోషన్లు గట్రా అంటే అస్సలు పట్టించుకోదు. ఎవరెన్ని మాటలన్నా డోంట్ కేర్ అంటుంది. అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి సైరా యూనిట్‌కే ఆమె చుక్కలు చూపించింది. అంతటి మొండిఘటం నయనతార.
 
ఇక అసలు విషయానికి వస్తే... నయనతార ప్రస్తుతం పారితోషికం రూ. 5 కోట్లు అని అనుకున్నారు కదా. కానీ నిన్ననే తన రేటు పెంచేసిందట. కోలీవుడ్ ప్రొడ్యూసర్ ఓ ప్రిస్టీజియస్ ప్రాజెక్టు తీసేందుకు నయనతారను సంప్రదించారట. చిత్ర కథంతా ఎంతో ఆసక్తి విన్న నయనతార, స్టోరీ సూపర్బ్ అని ఎగిరి గంతేసిందట. ఆ తర్వాతే అసలు కథ మొదలైందట. 
ఆ చిత్రంలో నటించాలంటే తనకు రూ. 8 కోట్లు పారితోషికంగా ఇవ్వాలంటూ కండిషన్ వేసిందిట. అదేంటమ్మా... మొన్నే కదా రూ. 5 కోట్లు అన్నారు, ఇప్పుడేంటి అకస్మాత్తుగా ఈ ఫిగర్ అని అడిగితే... అది మొన్నటి ఫిగర్, ఇది ఇవాల్టి ఫిగర్. నచ్చితే ఓకే చెయ్యండి లేదంటే మీ స్టోరీని ఇంకెవరికైనా చెప్పుకోండి అని లేచి వెళ్లిపోయిందట. అదీ సంగతి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

India: వైజాగ్‌లో దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన.. స్కైవాక్ టైటానిక్ వ్యూ పాయింట్‌

Pawan Kalyan పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments