Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూ-శామ్ విడాకులపై అక్కినేని నాగార్జున ఏమన్నారంటే?

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (21:50 IST)
టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య విడాకులపై అక్కినేని నాగార్జున స్పందించారు. చైతూ, సామ్ విడిపోవడంపై తాను చాలా వర్రీ అయినట్లు, ఈ పరిస్థితినుంచి చైతన్య ఎలా గట్టెక్కుతాడో అని ఆందోళన చెందానని వెల్లడించారు. ఈ అంశంపై ఓ జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు నాగార్జున స్పందించారు.
 
కానీ చైతన్యకు పరిస్థితులను తట్టుకుని నిలబడే ధైర్యముందని తెలిపాడు. తానే తనకు ధైర్యం చెప్పాడని నాగార్జున వెల్లడించాడు. చైతన్య ఇంత మానసిక పరిపక్వతతో వ్యవహరించడం తనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలగించిందన్నారు. 
 
చైతూ-సామ్ విడాకులు తీసుకోడం బాధాకరమని, ఏ వ్యక్తి అయినా ఇలాంటి పరిస్థితిని తట్టుకుని నిలబడటం కష్టమని కానీ నాగచైతన్య చాలా కూల్‌గా హుందాగా ప్రవర్తించాడని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments